Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే బేగంపేట ప్రాంతంలో బుధవారం ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ, ప్రధాన రహదారిపై ఈ ఘటన జరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘటన వివరాలు: వరంగల్ నుండి మణికొండ ప్రయాణం Begumpet car fire…

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమరు పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహించిన రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. ఈ ఆందోళన కారణంగా జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం farmersprotest నల్లబెల్లి మండలంలోని శనిగరం మూలమలవు వద్ద…

కేంద్ర మంత్రి కిషన్రెడ్డి kishan reddy vs revanth reddy లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ముదిరింది. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ‘హైబ్రిడ్ మోడల్’ను కిషన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు.…

ప్రస్తుత బిల్లులో కానరాని ప్రస్తావనఅవి పెరగాలంటే.. రాజ్యాంగ సవరణే మార్గం TELANGANA దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ముసాయిదా బిల్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా లోక్సభ, అసెంబ్లీ స్థానాల పెంపునకు ప్రాధాన్యత ఇస్తూనే, రాజ్యసభ మరియు శాసనమండలి స్థానాల విషయంలో కేంద్రం మౌనం వహించడంపై పలువురు…

తెలంగాణ రాష్ట్రం వైద్య రంగంలో సరికొత్త అడుగులు వేస్తోంది. హైదరాబాద్ను గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్గా (Global Medical Tourism Hub) మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రారంభం కానున్న టిమ్స్ (TIMS) ఆస్పత్రుల్లో విదేశాల నుంచి వచ్చే రోగులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు…

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ఐదేళ్ల పదవీకాలం ముగిసేలోపు నూటికి నూరు శాతం నెరవేరుస్తామని, ఆ తర్వాతే ఓట్ల కోసం ప్రజల ముందుకు…

రాష్ట్రంలో ఎక్కడా కూడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని.. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. తెలంగాణలో గ్యాస్, పెట్రోల్ ఇంధన నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంధన నిల్వలపై ఈ మేరకు స్టీఫెన్ రవీంద్ర పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బుధవారం…

రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి పైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో రైల్వేను పురోగతి బాటలో ముందుకు నడిపించేందుకు తన వంతుగా కృషి చేస్తోంది. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రైల్వే అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల పథకం కింద రాష్ట్రంలోని 42 రైల్వే…

రేపు (శుక్రవారం) శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సాధారణ సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది శ్రీరామనవమిని పబ్లిక్ హాలిడేగా పేర్కొనడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలు.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రేపు మూసి ఉండనున్నాయి. భక్తులు సీతారాముల కళ్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ సెలవును కేటాయించారు.…

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ లో ఉదయం 8 గంటలకు పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే పార్టీ సింబల్, విధివిధానాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అలాగే తాను…