Category తెలంగాణ

రాజ్యసభ, శాసనమండలి స్థానాల పెంపు లేనట్లే!

ప్రస్తుత బిల్లులో కానరాని ప్రస్తావనఅవి పెరగాలంటే.. రాజ్యాంగ సవరణే మార్గం TELANGANA దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ముసాయిదా బిల్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపునకు ప్రాధాన్యత ఇస్తూనే, రాజ్యసభ మరియు శాసనమండలి స్థానాల విషయంలో కేంద్రం మౌనం వహించడంపై పలువురు…

0 Views

తెలంగాణలో మెడికల్ టూరిజం: టిమ్స్ ఆస్పత్రుల్లో విదేశీయులకు ప్రత్యేక బెడ్స్

తెలంగాణ రాష్ట్రం వైద్య రంగంలో సరికొత్త అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌ను గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్‌గా (Global Medical Tourism Hub) మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రారంభం కానున్న టిమ్స్ (TIMS) ఆస్పత్రుల్లో విదేశాల నుంచి వచ్చే రోగులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు…

0 Views

తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు: త్వరలోనే ‘తులం బంగారం’ – ఐటీ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టీకరణ-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ఐదేళ్ల పదవీకాలం ముగిసేలోపు నూటికి నూరు శాతం నెరవేరుస్తామని, ఆ తర్వాతే ఓట్ల కోసం ప్రజల ముందుకు…

0 Views

తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్!

రాష్ట్రంలో ఎక్కడా కూడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని.. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. తెలంగాణలో గ్యాస్, పెట్రోల్ ఇంధన నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంధన నిల్వలపై ఈ మేరకు స్టీఫెన్ రవీంద్ర పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బుధవారం…

0 Views

డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త!

రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి పైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో రైల్వేను పురోగతి బాటలో ముందుకు నడిపించేందుకు తన వంతుగా కృషి చేస్తోంది. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రైల్వే అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల పథకం కింద రాష్ట్రంలోని 42 రైల్వే…

0 Views

Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్

రేపు (శుక్రవారం) శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సాధారణ సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది శ్రీరామనవమిని పబ్లిక్ హాలిడేగా పేర్కొనడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలు.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రేపు మూసి ఉండనున్నాయి. భక్తులు సీతారాముల కళ్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ సెలవును కేటాయించారు.…

13 Views

కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో..

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ లో ఉదయం 8 గంటలకు పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే పార్టీ సింబల్, విధివిధానాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అలాగే తాను…

0 Views