Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

మంత్రాలయం వద్ద విషాదం: లారీ-బొలెరో ఢీకొని ఎనిమిది మంది భక్తుల దుర్మరణం కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకోవాలని ఆశగా వచ్చిన భక్తులను విధి వంచించింది. మార్గమధ్యలోనే జరిగిన భీకర రోడ్డు ప్రమాదం ఎనిమిది మంది ప్రాణాలను బలితీసుకోగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన…

ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొత్తుజువ్వలదిన్నె హార్బర్ సందర్శనలో వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వివాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రైవేటు కంపెనీల కేటాయింపులు, మత్స్యకారుల హక్కుల చుట్టూ తిరుగుతున్న ఈ అంశంపై పూర్తి వివరాలు ఇక్కడ…

ఇంటర్ బోర్డుకు విద్యార్థి ఫోన్: పాస్ చేయాలంటూ వినూత్న అభ్యర్థన! ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కావడానికి కొన్ని గంటల ముందు, విశాఖపట్నానికి చెందిన ఒక ద్వితీయ సంవత్సరం విద్యార్థి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. తాను పరీక్షల్లో ఫెయిల్ అవుతానని గ్రహించిన ఆ విద్యార్థి, నేరుగా ఇంటర్ బోర్డు అధికారులకే ఫోన్ చేసి తన గోడు…

Font size 1 min read శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు శుభవార్త! కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత మనోహరమైన శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఏప్రిల్ 25 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఆధ్యాత్మిక వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు, వాహన సేవలు మరియు భక్తుల కోసం టీటీడీ చేసిన…

AP Inter Results 2026 ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2026 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 10:31 గంటలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) ఈ ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది పరీక్షలకు 10.57 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకాగా, తాజా ఫలితాల్లో ఫస్ట్…

ప్రస్తుత బిల్లులో కానరాని ప్రస్తావనఅవి పెరగాలంటే.. రాజ్యాంగ సవరణే మార్గం TELANGANA దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ముసాయిదా బిల్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా లోక్సభ, అసెంబ్లీ స్థానాల పెంపునకు ప్రాధాన్యత ఇస్తూనే, రాజ్యసభ మరియు శాసనమండలి స్థానాల విషయంలో కేంద్రం మౌనం వహించడంపై పలువురు…

Yakamuru Deepa house demolition కృష్ణా జిల్లాలో కలకలం: మంత్రి ఒత్తిడితో పేదరాలి ఇల్లు కూల్చివేతకు నోటీసులు?Yakamuru Deepa house demolition ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలం యాకమూరు గ్రామంలో ఒక గరీబు మహిళ దీనగాథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఒక వైపు అధికార బలప్రదర్శన, మరోవైపు నిస్సహాయత మధ్య నలుగుతున్న…

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ఐదేళ్ల పదవీకాలం ముగిసేలోపు నూటికి నూరు శాతం నెరవేరుస్తామని, ఆ తర్వాతే ఓట్ల కోసం ప్రజల ముందుకు…

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఈరోజు ఘోర బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఒక టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 13 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స…

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఛార్జీల భారం మోపమని కూటమి నేతలు పదే పదే చెబుతున్నారు. కాగా, తాజాగా ఏపీ ఈఆర్సీ ట్రూ అప్ ఛార్జీల పైన ఈఆర్సీ ప్రతిపాదనల వేళ ప్రభుత్వం తమ విధానం స్పష్టం చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపకూడదని నిర్ణయించింది. డిస్కమ్లు…